ఒత్తిడిని అధిగమించడం ఎలానో తెలియాలంటే భారత్తో ఒకసారి మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ పేసర్ జునైద్ ఖాన్ సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్లే అత్యంత
ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క ప్రజల ఇబ్బందిపడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసం కాదన్నాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రోడ్షో నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. రౌడీలకు, గూండాలకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చారని
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…. దొంగలకు, కేటుగాళ్లు కు, సన్నాసులు కి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుంది రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా, దొంగ ఓట్లు వేసుకుంటే
కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి… జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తామని వ్యాఖ్యానించారు. సాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా
భారత్ లో సగానికి పైగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్లో నమోదైన పాజిటివ్ కేసుల రికార్డును.. సెకండ్ వేవ్ ఎప్పుడో దాటేసింది..
బీజేపీ పార్టీ సీనియర్ నేత కె లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర
ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ తిరుపతి ఉప ఎన్నికతో పాటుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ ఎన్నికల
ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తమిళనాడు కూడా ఒక్కటి. అయితే అక్కడ మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండటంతో పార్టీలు జోరుగా