telugu navyamedia

shocking comments

చంద్ర‌బాబుపై మంత్రి శంక‌ర నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు…

Vasishta Reddy
ఏపీ మంత్రి శంక‌ర నారాయ‌ణ చంద్ర‌బాబుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో కూర్చోని జూమ్‌లో మాట్లాడుతున్నారని, క‌రోనా భ‌యంతో బ‌య‌ట‌కు రాకుండా ఉన్నార‌ని అన్నారు.  14

ఇండియాతో మ్యాచ్ ఆడితేనే అది తెలుస్తుంది : పాక్ క్రికెటర్

Vasishta Reddy
ఒత్తిడిని అధిగమించడం ఎలానో తెలియాలంటే భారత్‌తో ఒకసారి మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ పేసర్ జునైద్ ఖాన్ సూచించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లే అత్యంత

ఆక్సిజన్‌ లేదంటే.. ఐపీఎల్ అవసరమా…?

Vasishta Reddy
ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క ప్రజల ఇబ్బందిపడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసం కాదన్నాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్

బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ జైలుకి…

Vasishta Reddy
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ రోడ్‌షో నిర్వ‌హించిన ఆయ‌న‌ మాట్లాడుతూ.. రౌడీలకు, గూండాలకు టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చారని

సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ…. దొంగలకు, కేటుగాళ్లు కు, సన్నాసులు కి అధికారమిస్తే పరిపాలన అలాగే ఉంటుంది రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా, దొంగ ఓట్లు వేసుకుంటే

జానారెడ్డి పెద్ద కొడుకుగా ఉంటా : రేవంత్ రెడ్డి

Vasishta Reddy
కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి… జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తామని వ్యాఖ్యానించారు. సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా

సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సిందే అంటున్న మహారాష్ట్ర సీఎం…

Vasishta Reddy
భారత్ లో సగానికి పైగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్‌లో నమోదైన పాజిటివ్ కేసుల రికార్డును.. సెకండ్ వేవ్ ఎప్పుడో దాటేసింది..

ఏపీ సీఎం పై జేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Vasishta Reddy
బీజేపీ పార్టీ సీనియర్ నేత కె లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.  తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర

పృథ్వీ షా పై పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు…

Vasishta Reddy
ఏప్రిల్ 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభం కానుంది. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై

ఎంపీటీసీ గెలవని పంచాయతీలకు నిధులు రావు : వైసీపీ ఎమ్మెల్యే

Vasishta Reddy
ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ తిరుపతి ఉప ఎన్నికతో పాటుగా ఎంపీటీసీ,  జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ ఎన్నికల

రాబోయే పదేళ్లలో స్టాలిన్ దేశానికీ ప్రధాని అవుతారు…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తమిళనాడు కూడా ఒక్కటి. అయితే అక్కడ మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉండటంతో పార్టీలు జోరుగా

పంత్ భారత జట్టుకే కెప్టెన్ అవచ్చు : అజహరుద్దీన్‌

Vasishta Reddy
ఐపీఎల్ 2021‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ లో ఆ జట్టును టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌