telugu navyamedia

corona update

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు ఇలా..

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్టంలో గత 24 గంటల్లో 43,494 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 478 మందికికోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారించారు.

ఏపీ కరోనా అప్డేట్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో నేడు కరోనా కేసులు భారీ తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 23, 022 శాంపిల్స్‌ పరీక్షించగా.. 310 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో

భారత్‌లో కొత్తగా 18,166 కరోనా కేసులు

navyamedia
భారత్‌లో కొత్త క‌రోనా కేసులు మ‌రోసారి 20 వేల‌కు దిగువ‌న న‌మోద‌య్యాయి. నిన్న‌ 18,166 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు పెరిగింది.

దేశంలో కొత్తగా 21,257 కరోనా కేసులు

navyamedia
దేశంలో గత 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 21,257 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం… యాక్టివ్ కేసులు 205

ఏపీలో కొత్తగా 643 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు నమోదు కాగా… అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3

దేశంలో 20వేలకు పైగా కరోనా కేసులు

navyamedia
దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. నిన్న‌టి బులిటెన్ ప్ర‌కారం 20 వేల‌కు దిగువున కేసులు న‌మోద‌వ్వ‌గా ఈరోజు బులిటెన్ ప్ర‌కారం కేసులు మ‌ళ్లీ పెరిగాయి. తాజాగా,

దేశంలో కొత్తగా 18,883 కరోనా కేసులు

navyamedia
ఇండియాలో గడిచిన 24 గంటల్లో 18,833 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,38,71,881కు చేరింది. ప్ర‌స్తుతం

20 వేలకు దిగువన కరోనా కేసులు

navyamedia
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 18,346 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య 20 వేల కంటే తక్కువగా నమోదు

దేశంలో కొత్తగా 18,870 కరోనా కేసులు

navyamedia
దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. తాజాగా దేశంలో 18,870 మందికి క‌రోనా వైర‌స్‌ సోకింది. దీంతో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,37,16,451కి చేరింది.

ఏపీ కరోనా అప్డేట్

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,679 శాంపిల్స్‌ పరీక్షించగా.. 839 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇక, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు,

ఇండియాలో కొత్తగా 30,256 కరోనా కేసులు

navyamedia
ఇండియాలో గడిచిన 24 గంటల్లో 30,256 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 33,478, 419 కి

ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు

navyamedia
ఏపీలో గత 24 గంటల్లో 55, 525 శాంపిల్స్‌ పరీక్షించగా… 1,174 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 208 కొత్త కేసులు నమోదు