telugu navyamedia

maharashtra

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

navyamedia
మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ లోని సక్కర్దార వంతెన పై వేగంగా వస్తున్న ఓ కారు అదే దారిలో వస్తున్న వాహనాలపైకి దుసుకెళ్లింది.

మ‌ధ్య ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. అదుపుత‌ప్పి న‌దిలో ప‌డ్డ బ‌స్సు..19 దుర్మ‌ణం

navyamedia
*మ‌ధ్య ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. *అదుపుత‌ప్పి న‌దిలో ప‌డ్డ బ‌స్సు..19 దుర్మ‌ణం *15 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్‌.. మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం

మహారాష్ట్ర ప్రజలకు షిండే సర్కార్ ప్ర‌భుత్వం గుడ్​ న్యూస్: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

navyamedia
మహారాష్ట్ర ప్రజలకు ఏక్‌నాథ్ షిండే సర్కార్ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై భారీగా వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 వ్యాట్

ఉద్ధవ్ థాక్రే కు సుప్రీంకోర్టులో ఉపశమనం..

navyamedia
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట లభించింది. ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

మహారాష్ట్ర రాజకీయం: బలపరీక్షలో నెగ్గిన సీఎం షిండే స‌ర్కార్ ..ఉద్ధవ్‌కు షాక్

navyamedia
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్​నాథ్​ శిందే బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకున్నారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం

శివ‌సేన అధికారం కోసం పుట్ట‌లేద‌ని, అధికార‌మే శివ‌సేన కోసం పుట్టింది..

navyamedia
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ విధేయులు ఉద్వేగానికి లోనవుతున్నారు. శివ‌సేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ రెబ‌ల్

“మ‌హా” మ‌లుపు ..కొలుదీర‌నున్న కొత్త ప్ర‌భుత్వం..

navyamedia
మహారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుకుంది. శివసేన నేత ఏక్‌నాథ్ శిండే వ‌ర్గీయులు తిరుగుబాటు కార‌ణంగా రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. గురువారం జరగాల్సిన ఫ్లోర్

మ‌హారాష్ర్ట సీఎం ప‌ద‌వికి ఉద్ధ‌వ్ థాక్రే రాజీనామా..కుప్ప‌కూలిన‌ మ‌హా స‌ర్కార్‌

navyamedia
*మ‌హారాష్ర్ట సీఎం ప‌ద‌వికి ఉద్ధ‌వ్ థాక్రే రాజీనామా *బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే సీఎం ప‌ద‌వికి రాజీనామా.. *ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా ఉద్ధ‌వ్ రాజీనామా *సుప్రీంకోర్టు తీర్పును గౌర‌విస్తున్నాం.. *మా

మహా మలుపు..మ‌హారాష్ర్ట అసెంబ్లీలో రేపే బ‌ల‌ప‌రీక్ష‌..

navyamedia
*శివ‌సేన పిటీష‌న్‌పై వాదన‌లు పూర్తి.. *మ‌హారాష్ర్ట అసెంబ్లీలో రేపే బ‌ల‌ప‌రీక్ష‌.. *గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించిన సుప్రీంకోర్టు *ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో

రెబెల్స్‌ ఎమ్మెల్యేలను సీఎం ఉద్దవ్‌ ఠాక్రే భావోద్వేగ లేఖ..

navyamedia
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ సీఎం ఉద్దవ్ ఠాక్రే.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భావోద్వేగ లేఖ రాశారు. అందులో రెబెల్‌ ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వచ్చేయాలని

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: మాదే అస‌లైన శివ‌సేన పార్టీ..

navyamedia
*శివ‌సేన తిరుగుపాటు నేత షిండే సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు *మాకు 50 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఉంది. *మాదే అస‌లైన శివ‌సేన పార్టీ *బాల్‌థాక్రే హిందుత్వ నినాదాన్ని ముందుకు తీసుకెళతాం

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

navyamedia
సుప్రీంకో​ర్టులో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్‌నాథ్‌ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర డిప్యూడీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై