telugu navyamedia

తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో కొత్త‌గా 2,646.

navyamedia
తెలంగాణ ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407కు చేరుకోగా.. రిక‌వ‌రీ కేసుల సంఖ్య 7,30,648కు పెరిగింది.. ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34,665 యాక్టివ్ కేసులు

తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు రీఓపెన్‌..

navyamedia
క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మూసి వేసిన అన్ని విద్యాసంస్థ‌లు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో పునఃప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఈ మేరకు విద్యాశాఖ మంత్రి

పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం..

navyamedia
పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు ద‌ర్శ‌నం మొగిలయ్యకు సీఎం కేసీఆర్​ భారీ సాయం అందించారు. ప్రభుత్వం తరఫున హైద‌రాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి

డ్రగ్స్‌ కేసుల్లో ఎంతటివారైనా త‌గ్గేదేలే..- కేసీఆర్‌

navyamedia
డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో డ్ర‌గ్స్ నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై ఇవాళ డీజీపీ,

తెలంగాణలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కేసీఆర్

navyamedia
తెలంగాణలో అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను సీఎం కేసీఆర్ నియమించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో

పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం…తెలుగువారు ఎవరంటే..

navyamedia
73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2022 గానూ 128 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో

నేడు హైదరాబాద్ లో 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు…

navyamedia
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. నేడు (సోమవారం) 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా

ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండితులు ..పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మృతి

navyamedia
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుప‌రిచితులైన ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, పంచాంగకర్త ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబ

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి క‌రోనా పాజిటివ్‌

navyamedia
దేశంలో క‌రోనా ర‌క్క‌సి విజృంభిస్తుంది..రోజురోజుకు కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నాయి. సామాన్య‌లు నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ‌నేత‌లు వరుసగా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ, రాజ‌కీయ

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ ఉత్తర్వులు జారీ..

navyamedia
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనుదారులకు పెండింగులో ఉన్న 3 డీఏలు మంజూరు చేస్తూ రాష్ట్ర

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం

navyamedia
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితతో బుధవారం ఉదయం ప్రొటెం

ప్రగతి భవన్ జేసీ దివాకర్ రెడ్డి హ‌ల్ చ‌ల్‌..

navyamedia
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్​లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వ‌ద్ద హల్‌చల్ చేశారు.