ప్రముఖ జ్యోత్యిష్య పండితులు ..పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుపరిచితులైన ప్రముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబ