తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర రైళ్లను కాన్సిల్
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. నేడు (సోమవారం) 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు కూడా
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. పండుగలు, అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ
రైల్వే ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి.. నేటి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలతో పాటు.. పలు సేవలకు తాతాల్కికంగా బ్రేక్ పడనుంది.. ప్యాసింజర్ రిజర్వేషన్
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా ఇంకా వణికిస్తోంది. అయితే ఈ వైరస్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి దారుణంగా తయారైపోయింది. రెగ్యులర్ సర్వీసులు పూర్తిస్థాయిలో
ఈ ఏడాది ఆరంభం నుండి ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా. అయితే ఇప్పటికే యూరప్ లోని పలు దేశాల్లో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ఇబ్బంది పెడుతున్నది. అటు అమెరికాలో