తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ప్రగతిభవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, తదితర అంశాలపై కేబినెట్
*సాయంత్రం 5గంటలకు మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం *5గంటలోపు తెలంగాణ ప్రగతి భవన్కు చేరుకోవాలని మంత్రులకు సీఎంవో నుంచి ఆదేశం.. *రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి.. తెలంగాణ పై
పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం అందించారు. ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద హల్చల్ చేశారు.
సీపీఎం, సీపీఐ జాతీయ నాయకుల భేటీ ప్రగతి భవన్ వేదికగా జాతీయరాజకీయలపై చర్చలు తెలంగాణ ప్రగతి భవన్ జాతీయ రాజకీయాలకు చర్చావేదిగా మారింది. నిన్న మొన్నటిదాకా …