ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద హల్చల్ చేశారు.
ఆప్ఘనిస్తాన్లో పరిస్థితులు తలకిందులైపోయాయి. నిన్నటి వరకు ధనవంతులుగా ఉన్నవారు బికారులుగా మారిపోయారు. తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ను ఆక్రమించడంతో ఆస్తులు వదులుకుని విదేశాలకు పారిపోయారు. సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు,
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఖరారైందని.. శుక్రవారం రోజు ఆయన రాజీనామా చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది.. కానీ, తాజా సమాచారం ప్రకారం..
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సీఎం జగన్ పై ఆగరహం వ్యక్తం చేసారు. జగన్… రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ విమర్శలు చేశారు..
నిన్న అర్ధరాత్రి కన్నుమూసిన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. 86 సంవత్సరాల నాయిని బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు