తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారతదేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు, అచ్చెన్నపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు
నాగార్జున సాగర్ ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల అగ్రనేతలు హోరా హోరీ ప్రచారానికి తెర లేపనున్నారు. మూడు పార్టీలకు ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో అగ్ర నేతలు
హిందువుల ఆరాధ్యదైవం, కలియుగ వైకుంఠం తిరుమల…హనుమంతుడి జన్మస్థానంగా గుర్తింపు పొందనుంది. ఈ నెల 13న తెలుగు సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన…పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు
మన దేశంలో ఇప్పటికే నిత్యవసర ధరలన్నీ… పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ను దాటింది. తెలుగు రాష్ట్రం ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళో,
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల