దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది..రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారానికి 3,47,254 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గత
భారతదేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొందరు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఏకంగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. తమిళనాడులోని కరూర్ జిల్లా యంత్రాంగం
ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సినేషన్ లో నెమ్మదిగా కొసాగుతుంది. అందుకు కారణం రాష్ట్రాల దగ్గర సరైన వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడమే.. దీంతో.. క్రమంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి
వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని