telugu navyamedia

వార్తలు

పడిక్కల్‌ కు ఆ సత్తా ఉంది అంటున్న బ్రాడ్‌ హాగ్…

Vasishta Reddy
ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ

మూడు రాజధానులపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు…

Vasishta Reddy
మూడు రాజధానుల వ్యవహరం రోజు రోజుకు రాజుకుంటోంది. ఈ వ్యవహరంతో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కూడా పెరుగుతోంది. ఆదివారం ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

బస్సును ఢీకొట్టిన రైలు: 20 మంది మృతి

Vasishta Reddy
థాయిలాండ్ లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సును రైలు ఢీ కొట్టంది. దీంతో అక్కడిక్కడే 20 మంది మరణించారు. మరో

ఐపీఎల్ 2020 : మొదట బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్…

Vasishta Reddy
ఈ రోజు దుబాయ్ మొదటి మ్యాచ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్

లోకేష్‌పై విజయసాయిరెడ్డి సెటైర్‌..బాబునే మించిపోయాడు అంటూ

Vasishta Reddy
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూనే

ఈ ఏడాది మహిళల ఐపీఎల్ లో ఆడే ప్లేయర్స్ లిస్ట్..

Vasishta Reddy
కరోనా కారణంగా వాయిదా పడిన పురుషుల ఐపీఎల్ సెప్టెంబర్ 19 ప్రారంభమైంది. ఇక మహిళల ఐపీఎల్ 2020 ఈ ఏడాది నవంబర్ 4 నుండి 9 వరకు

కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇంటర్‌ విద్యార్థిని..

Vasishta Reddy
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ 11 గంటల సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా బాలికలు

ఏపీకి భారీ వర్ష సూచన…4 నాలుగు రోజులు పాటు

Vasishta Reddy
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

మహిళలు ఐపీఎల్ ఎప్పుడో ప్రకటించిన బీసీసీఐ…

Vasishta Reddy
ఈ ఏడాది మార్చి 29న జరగాల్సిన పురుషుల ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడి సెప్టెంబర్ 19 న యూఏఈ వేదిక ప్రారంభమైంది. ఈ లీగ్ ఫైనల్

మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న ధోని…

Vasishta Reddy
గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్

తమిళనాడులో బంగారు నాణాల కలకలం..

Vasishta Reddy
తమిళనాడులో బంగారు నాణాలు బయటపడ్డాయి. కృష్ణగిరి జిల్లా హోసూరులో ఈ ఘటన జరిగింది. రోడ్డుపక్కన మట్టిదిబ్బల కింద బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో… స్థానికులు పెద్ద సంఖ్యలో

సునీల్ నరైన్ బౌలింగ్ పై ఫిర్యాదు…

Vasishta Reddy
వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ 2020 లో కోల్‌కత నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్