*హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీ.. *ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, తలసాని శ్రీనివాస్ *ఎచ్ ఐ సిసి హెలికాప్టర్ లో వెళ్ళిన ప్రధాని మోదీ.. *కాసేపట్లో
*విశ్వక్సేన్పై మంత్రి తలసాని శ్రీనివాస్ కు ఓ రిపోర్టర్ ఫిర్యాదు.. *డిబేట్లో విశ్వక్సేన్ ఎఫ్.. బాష వాడడంపైతీవ్ర విమర్శలు.. *ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి హామీ..
‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను
సాగర్ లో జానారెడ్డి గెలిచి ఏమి సాధిస్తారు అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. టీఆరెస్ ప్రభుత్వం వచ్చి ఏమి చెయ్యలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు..
జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాగర్ నియోజిక పరిస్థితి దారుణంగా ఉందని… అధికారం పోయాక ముసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. హాలియా మున్సిపాలిటిలో డ్రైనేజీ లేదని…నర్సింహయ్య
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సారానికి గానూ తెలంగాణ బడ్జెట్ విలువ రూ. 2,30,825.96 కోట్లు. ఇందులో రెవెన్యూ
ఇప్పటికే కరోనా, కరోనా స్ట్రైన్ తో వణికిపోతుంటే కొత్తగా బర్డ్ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ భయంతో నాలుగు రాష్ట్రాలే కాదు.. వాటి పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. రైతు నడ్డి విరిచే విధంగా ఎన్డీయే చట్టాలు తెచ్చిందని.. రాజ్యసభలో నూతన
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ… ఆఫ్ఘనిస్తాన్, రోహింగ్యాలు 40 వేల మంది హైదరాబాద్ లో వుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ , బలగాలు ఏమి చేస్తున్నాయని అయన
పేదప్రజలకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం పంపిణీని అడ్డుకున్న పాపం, ఉసురు తప్పక తగులుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి
దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ పార్టీ దేనని…35 వేలకు మెజారిటీ తగ్గదు తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న విదంగా