కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు దేశంలో రోజు రోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.
నల్గొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కేంద్ర సర్కార్ పై విరుచుకు పడ్డారు. కేసీఆర్
కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం పంపిన ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి అన్నదాతలు స్పష్టం చేశారు. మంగళవారం
రైతుల డిమాండ్తో వ్యవసాయ చట్టంలో ప్రభుత్వం ఐదు సవరణలకు సిద్ధమైంది. చట్టాల్లో సవరణ ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది కేంద్రం. ఈ చట్టాలపై రైతు సంఘాల నేతలతో
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. రైతు నడ్డి విరిచే విధంగా ఎన్డీయే చట్టాలు తెచ్చిందని.. రాజ్యసభలో నూతన
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు.. మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధులకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు పైన మంత్రి
కేంద్రప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. కేంద్రప్రభుత్వ పురుష ఉద్యోగులకు కూడా ఇక నుంచి శిశు సంరక్షణ సెలవులు ఇవ్వనున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్
వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో కేంద్రం బృందం పర్యటించబోతోంది. దీంతో అంచనాలను సర్కార్ సిద్ధం చేస్తోంది. 186 మండలాల్లో వరద ప్రభావం ఉందంటోంది ప్రభుత్వం. దాదాపు
తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా..తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పొగడ్తల వర్షం కురిపించింది. ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది.