బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తెలంగాణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి మాట్లాడేందుకు ఈటల రాజేందర్కు ప్రత్యేక అవకాశం లభించింది. తెలంగాణ
హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ సహా ఇతర ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసులు సమావేశ ప్రాంగణంలోకి రావడం తీవ్ర దుమారం రేపింది. బీజేపీ సమావేశంలోకి
*హైదరాబాద్లో పర్యటన పై మోదీ ట్వీట్ *ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ * బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చిస్తాం.. హైదరాబాద్ చేరుకున్న ప్రధాని
*హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీ.. *ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, తలసాని శ్రీనివాస్ *ఎచ్ ఐ సిసి హెలికాప్టర్ లో వెళ్ళిన ప్రధాని మోదీ.. *కాసేపట్లో
తెలంగాణలో రేపు, ఎల్లుండి జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి
తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో