భాగ్యనగరంలో ఎటు చూసినా గణనాథుల సందడే నెలకొంది. గణపతి బప్పా మోరియా.. బై బై గణేషా నామస్మరణతో వీథులన్నీ మార్మోగుతున్నాయి. మండపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు.. ట్యాంక్బండ్వైపు
నేడు గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించి సైన్బోర్డులు,
హుస్సేన్ సాగర్లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్యాంక్బండ్ లోని హుస్సేన్ సాగర్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదని.. మండపాల ఏర్పాటు వలన కరోనా