telugu navyamedia

Green Signal

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

navyamedia
ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు

హుస్సేన్ సాగ‌ర్‌లో గణేశ్‌ నిమ‌జ్జ‌నానికి సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్‌

navyamedia
హుస్సేన్ సాగ‌ర్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ట్యాంక్‌బండ్ లోని హుస్సేన్ సాగ‌ర్‌లో పీవోపీ విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌కూడ‌ద‌ని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన

గణేష్‌ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

navyamedia
ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు

తెలంగాణలో కొత్త‌గా ఏడు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటు…

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో ఏడు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్‌ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. మ‌హ‌బూబాబాద్‌, జ‌గిత్యాల‌,

తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపులో వీటికి మినహాయింపు

Vasishta Reddy
రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తూ తెలంగాణ కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ను మ‌రో ప‌ది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణ‌యం

డెలివరీ బాయ్స్ కి గ్రీన్ సిగ్నల్…

Vasishta Reddy
కరోనా కేసులు భరోగా పెరుగుతుండటంతో ప్రస్తుతం చాలా రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అనవసరంగా ఎవరైనా రోడ్డు పైకి వస్తే వారి

పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ అనుమతి…

Vasishta Reddy
తెలంగాణలో ఉద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున అంశం పీఆర్సీ. అయితే ఇప్పుడు వారందరికీ ఓ శుభవార్త. అదేంటంటే… తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.

అమర్నాథ్ యాత్రకు అనుమతులు ఇచ్చిన కేంద్రం…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేయ విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా దాదరు అందరూ లేదు నెలలు లాక్ డౌన్ లో

మరో సినిమాకు ఓకే చెప్పిన నితిన్…

Vasishta Reddy
నితిన్ తెలుగు పరిశ్రమలో యూత్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. గతప్రారంభంలో భీష్మాతో విజయం అందుకున్నాడు. దాంతో ఎక్కడా ఆగకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్, కీర్తీ సురేష్‌లు

తేజస్‌ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు ఆమోదం…

Vasishta Reddy
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు

రేపటి నుండే తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు…

Vasishta Reddy
తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర ఒప్పందం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ఎండీలు సంతకాలు చేశారన్న ఆయన ఎపి మంత్రి