ఏపీ సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ… 2017లో ఇవ్వాల్సి ఉన్న పీఆర్సీని ఇప్పుడు ఇస్తూ ఎదో చేసినట్టు గొప్ప చెప్పుకుంటున్నారన్న ఆయన.. బీజేపీ ఒత్తిడి వల్లే పీఆర్సీ
అందరూ అనుకున్నట్లే తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇస్తున్నట్లు అసెంబ్లీ కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్.
తెలంగాణలో ఉద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున అంశం పీఆర్సీ. అయితే ఇప్పుడు వారందరికీ ఓ శుభవార్త. అదేంటంటే… తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది.
ఉద్యోగుల వేతన సవరణపై సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం… పలు కీలకమైన అంశాలపై హామీ