telugu navyamedia

Central Govt

అన్ని సమస్యలకు మూలం ప్ర‌ధాని మోదీకి విజన్ కొరతే మూలం..

navyamedia
*బీజేపీపై మ‌రోసారి విరుచుకుప‌డ్డ మంత్రి కేటీఆర్‌.. *కేంద్రంపై ట్విట్ట‌ర్ లో మోదీపై విమ‌ర్శ‌నాస్ర్తాలు తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ట్విట్ట‌ర్ వార్ కొన‌సాగుతూనే ఉంది. నిత్యం సోషల్

వ్యాక్సిన్ డోసుల వివరాలు తెలిపిన కేంద్రం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సినేషన్ లో నెమ్మదిగా కొసాగుతుంది. అందుకు కారణం రాష్ట్రాల ద‌గ్గ‌ర స‌రైన వ్యాక్సిన్ నిల్వ‌లు లేక‌పోవ‌డ‌మే.. దీంతో.. క్ర‌మంగా కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి

ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా

వ్యాక్సిన్ల ధ‌ర‌లు తగ్గించాలి : కేంద్రం

Vasishta Reddy
వచ్చే నెల నుండి 18 ఏళ్ల‌కు పైబ‌డిన అందిర‌కీ వ్యాక్సినేష‌న్ ప్రారంభం కానుండ‌డంతో.. వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర ర‌ద్దీ పెర‌గ‌డం ఖాయ‌మ‌నె అంచ‌నాలున్నాయి.. అయితే, భార‌త్ విదేశీ

మే 1 నుంచి 18 ఏళ్లుపై బడిన వారికి వ్యాక్సిన్ : కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Vasishta Reddy
దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ఇందులో బాగంగానే కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మే 1 నుంచి

అమర్నాథ్ యాత్రకు అనుమతులు ఇచ్చిన కేంద్రం…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని అతలాకుతలం చేయ విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా దాదరు అందరూ లేదు నెలలు లాక్ డౌన్ లో

జీడీపీ అంటే అసలు అర్థం చెప్పిన మంత్రి కేటీఆర్‌

Vasishta Reddy
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశం అధికార టీఆర్‌ఎస్‌, విపక్షాల మధ్య

రేపే దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం..

Vasishta Reddy
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.  రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్‌ చేస్తున్నారు.  అయితే… తాజాగా

కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఆర్థిక ప్రగతి సాధ్యం

Vasishta Reddy
రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం చాలా వరకు ముందుందని… రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రూట్ మ్యాప్ అని లోక్ సభ పక్ష

ప‌ల్స్ పోలియో వాయిదా.. కార‌ణం ఇదే..!

పోలీయోను అరిక‌ట్టేందుకు ప్ర‌తీ ఏడాది ప‌ల్స్ పోలియో నిర్వ‌హిస్తోంది ప్ర‌భుత్వం.. దేశ‌వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతూ వ‌స్తుంది.. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం.. ఈ నెల 17 నుంచి

వ్యాక్సిన్ వైరస్‌ పంపిణీపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం…

Vasishta Reddy
మన దేశంలో రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల దాని వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు:  కేటీఆర్‌

నీతిఆయోగ్‌ ఎన్ని సిఫారసులు చేసినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో