భాగ్యనగరంలో ఎటు చూసినా గణనాథుల సందడే నెలకొంది. గణపతి బప్పా మోరియా.. బై బై గణేషా నామస్మరణతో వీథులన్నీ మార్మోగుతున్నాయి. మండపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు.. ట్యాంక్బండ్వైపు
హుస్సేన్ సాగర్లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్యాంక్బండ్ లోని హుస్సేన్ సాగర్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన
హైదరాబాద్ లో నిన్నటినుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ కు వర్ష పోటెత్తింది. దాంతి పూర్తిస్థాయి నీటి మట్టం దాటేసింది హుస్సేన్ సాగర్.