నేడు గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించి సైన్బోర్డులు,
తెలంగాణ పోలీస్ వ్యవస్థ రోజురోజుకు బలోపేతం అవుతుంది. అయితే కేవలం 24 గంటల్లో ఓ చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.