telugu navyamedia

ts

ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌

navyamedia
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఒక శుభ‌వార్త చెప్పింది. ఈనెల 25 నుంచి నిర్వ‌హించే ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌లో కేవ‌లం 70శాతం మాత్ర‌మే సిల‌బ‌స్

హుజూరాబాద్‌పై అధికార పార్టీ వ్యూహాలు

navyamedia
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్‌ ప్రతిష్టకు సవాలుగా మారింది. బీజేపీ నుంచి బరిలో దిగుతున్న ఈటల

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌..

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉద‌యం ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ వ‌ర్షాకాల

కన్న కూతురిని చితకబాదిన తండ్రి .. వైరల్‌

navyamedia
పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే నరరూప రాక్షసుడయ్యాడు. ముక్కుపచ్చలారని చిన్నారికి నరకం చూపిండు. తల్లి లేని కూతురిని కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రి అదే కూతురిపై

బసవతారకం ఆసుపత్రి లో మరో మణిపూస చేరింది: బాలకృష్ణ

navyamedia
బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి లో ఇవాళ మరో మణిపూస చేరిందని నటుడు, ఆ ఆస్పత్రి చైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌ లోని బసవతారకం

సైదాబాద్‌ చిన్నారి కుటుంబానికి పవన్‌ కల్యాణ్ ఓదార్పు

navyamedia
సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, వివిధ సంఘాల నేతలు..

మ‌రో నాలుగు మండ‌లాల్లో ద‌ళితబంధు

navyamedia
దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమం లా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలు

అన్న కుటుంబంపై కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

navyamedia
వరంగల్‌ ఎల్బీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అన్న సహా ముగ్గురు మృతి చెందగా,

సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ

navyamedia
సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బదిలీ అయ్యారు. మూడేళ్ల నుంచి సైబరాబాద్ సీపీగా పనిచేస్తున్న సజ్జనార్‌ను ఆర్టీసి ఎండీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు

navyamedia
తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా

రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు: కేసీఆర్‌

navyamedia
తెలంగాణలోని దళితులు ఆర్థిక సుస్థిరత సాధించడమే దళిత బంధు ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పురాపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో

ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు: కేసీఆర్‌

navyamedia
హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభమైంది. గతంలో శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని, అందుకే రాష్ట్ర