సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, వివిధ సంఘాల నేతలు..
ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన మూడు వారాల తరువాత వారు ఇంటికి చేరుకున్నారు ఆసీస్ ఆటగాళ్లు. కుటుంబాన్ని కలుసుకున్నారు. వారు ఇంటికొచ్చిన సందర్భంగా భార్యా బిడ్డలు, ఇతర
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు
ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన ఈ యువ పేసర్ అద్భుత ప్రదర్శనతో అందర్ని ఆకట్టుకున్నాడు. తనదైన బౌలింగ్, ఫీల్డింగ్తో ప్రశంసలు అందుకున్నాడు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. అయితే నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భద్రాచలం సీతారామచంద్రస్వామిని ఇవాళ
లాక్డౌన్ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే