తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల
ఇంగ్లీష్ గడ్డపై భారత్ అదరగొట్టేలా.. కోచ్ రవిశాస్త్రి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్యాట్స్మెన్ భారీ శతకాలు చేసేలా శిక్షణా పద్ధతుల్లో మూడు కొత్త మార్పులు చేస్తున్నారని
టెస్టు ఛాంపియన్షిప్, శ్రీలంక సిరీస్, ఇంగ్లండ్ సిరీస్, టీ20 ప్రపంచకప్.. కుదిరితే ఐపీఎల్ 2021 ఇలా వరుస పర్యటనలతో కోహ్లీసేన షెడ్యూల్ బిజీగా ఉంది. ముందుగా డబ్ల్యూటీసీ
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. మూడురోజుల పర్యటన అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. రాష్ట్రంలో చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి దిమ్మ దిరిగే షాక్ తగిలింది. దీంతో ఆ గులాబీ బాస్ బీజేపీని ఎలా ఎదుర్కొవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉదయం వెళ్లారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాధితులను సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను
సీఎం కేసీఆర్ ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మరణించగా… మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే