telugu navyamedia

australia

కార్పెంటర్‌గా మారిన వరల్డ్ కప్ విన్నర్…

Vasishta Reddy
వరల్డ్ కప్ విజేత, ఆసీస్ ఆటగాడు జేవియర్ డోహెర్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక కష్టాలు భరించలేక పొట్ట కూటి కోసం కార్పెంటర్‌గా మారాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్

ఆస్ట్రేలియాకు సరైన ఫినిషర్‌ లేడు : పాంటింగ్

Vasishta Reddy
ఆస్ట్రేలియాలో బిగ్ హిట్టర్స్ ఉన్నా.. వారంతా టాపార్డర్‌లోనే ఆడుతున్నారని తెలిపాడు. దాంతోనే జట్టుకు కావాల్సిన ఫినిషర్ దొరకడం లేదని చెప్పుకొచ్చాడు ఆ జట్టు మాజీ సారథి రికీ

డే&నైట్ టెస్టు ఆడబోతోన్న భారత మాహిళల జట్టు…

Vasishta Reddy
ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో భారత మహిళల జట్టు పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 3

ఆసీస్-భారత్ మహిళల మధ్య టెస్ట్…

Vasishta Reddy
ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియా పర్యటించనున్న భారత మహిళల టీమ్‌ అక్కడ కూడా ఏకైక టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. ఒకే ఏడాది రెండు అగ్రశ్రేణి జట్లతో

పైన్ కు దీప్‌దాస్‌ కౌంటర్…

Vasishta Reddy
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ చేసిన వ్యాఖ్యలపై దీప్‌దాస్‌ గుప్తా కౌంటర్ ఇచ్చాడు. భారత్‌ మైండ్‌గేమ్స్‌ ఆడడం, పక్కదారి పట్టించడం తానెప్పుడూ చూడలేదనన్నారు. సిరీస్ ముగిసి

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు షాక్… నిషేధం ముగిసే వరకు

Vasishta Reddy
విమానాల నిషేధం పూర్తయ్యేవరకూ స్వదేశానికి అనుమతించబోమని ఆ దేశ క్రికెటర్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది. నిషేధం ముగిసేవరకూ భారత్‌లోనే ఉండాలని క్రికెటర్లకు తెలిపింది. ప్లేయర్ల

ఆ ఆసీస్ ఆగటగాళ్లు కూడా ఐపీఎల్ విడనున్నారా…?

Vasishta Reddy
భారత్ లో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు పలువురు క్రికెటర్లకు భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి- విదేశీ ఆటగాళ్లు. కరోనా వైరస్ పంజా విసురుతున్న ప్రస్తుత పరిస్థితులను

టెస్ట్ జట్టులో చోటు కోల్పోవడం పై స్పందించిన పృథ్వీ షా…

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021‌లో ఇప్పటివరకూ ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌లకు గాను రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షా మెరిశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో

నా జీవితంలో రెండు ఆనందాలు ఒకేసారి…

Vasishta Reddy
బ్రిస్బేన్‌ టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని అంత తొందరగా మరిచిపోలేం. సీనియర్ల గైర్హాజరీలో యువకులతో నిండిన జట్టు 32 ఏళ్ల ఆసీస్‌ జైత్రయాత్రకు చెక్‌ పెడుతూ టెస్టు

బ్రిస్టేన్‌ టెస్ట్ : భారీ టార్గెట్ పెట్టిన ఆసీస్…

Vasishta Reddy
బ్రిస్టేన్‌ లో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆసీస్‌ జట్టు పట్టుబిగిస్తున్నది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియాకు భారీ టార్గెట్‌ ను నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 294

పట్టు బిగిస్తున్న భారత్‌.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌

Vasishta Reddy
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీం ఇండియా పట్టుబిగిస్తున్నది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా వరుసగా

టీంఇండియా కు మరో దెబ్బ…

Vasishta Reddy
ఆసీస్ పర్యటన ప్రారంభం అయిన దగ్గర నుండి భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యమైన బౌలర్లు అందరూ జట్టును వదిలి వెళ్లిపోతున్నారు. మొదట ఇషాంత్ శర్మకు ఐపీఎల్