ఇవాళ్టి నుంచి వాసాలమర్రి మొత్తం తన కుటుంబమే అని సీఎం కేసీఆర్ అన్నారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్తులంతా 2
యాదాద్రి జిల్లా:- ఈ నెల 22న యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి (మం), వాసాలమర్రిని దత్తత తీసుకున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే