హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ ప్రతిష్టకు సవాలుగా మారింది. బీజేపీ నుంచి బరిలో దిగుతున్న ఈటల
పశ్చిమ బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బీజేపీ, టీఎమ్సీ ఢీ కొడుతున్నాయి. అయితే బీజేపీ.. ప్రత్యర్థిగా మారిన తర్వాత మమత రూట్ మార్చుకున్నారు. నందిగ్రామ్లో సవాల్ విసురుతున్న
విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు శిక్షణ పై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. విద్యార్ధినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందివ్వాలని
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. దుబ్బాక ఉపఎన్నికలో జరిగిన తప్పులను రిపీట్ చేయకుండా అప్రమత్తంగా అడుగులు వేస్తోంది. ముందుగా అభ్యర్థి ఎంపికలోనే పక్కాగా ఉండాలన్నది టీఆర్ఎస్
ఏపీలో మళ్లీ తెరపైకి వచ్చాయి ఎలక్ట్రిక్ వాహానాలు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహానాలను ప్రొత్సహించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది జగన్ సర్కార్. ఈ మేరకు కేంద్రానికి వివిధ ప్రతిపాదనలతో