ఇండియాలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. “రెండవ విడత” కరోనా విపత్తులో దేశం విలవిల్లాడుతోందని..ఎలాగైనా సరే ప్రజల ఇబ్బందులు
రాహుల్.. దేశాన్ని విడదీసేలా మాట్లాడుతున్నారని.. బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు
తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జల్లికట్టు ఉత్సవాలు జోరందుకున్నాయి. దక్షిణ తమిళనాడులోని మధురై జిల్లాలో నేటి నుంచి సంక్రాంతి వేడుకలు ప్రారంభం
సంక్రాంతి అంటే ఏపీలో కోళ్ల పందాలు ఎలాగో తమిళనాడులో జల్లికట్టు అలాగే. ఈ సంప్రదాయ క్రీడ… ఇప్పుడు పొలిటికల్ ఫైట్కు వేదికైంది. ఇవాళ రాహుల్ గాంధీ… జల్లికట్టు
బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. “కరోనా” వచ్చినపుడు ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని… ఇప్పుడు కూడా వ్యవసాయ చట్టాల వల్ల దేశం నష్టపోతుందని హెచ్చరిస్తున్నానని తెలిపారు.
నేడు రాష్ట్రపతి భవన్ కు కాలినడకన రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉంటోంది. అయితే, తాత్కాలిక అధ్యక్ష
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్… పీసీసీ అధ్యక్ష ఎంపిక పై నివేదికను అధిష్టానానికి సమర్పించడంతో… నేతలు ఎవరికి వారు పదవి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.