తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎట్టకేలకు విచారణ పూర్తైంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక కీలకంగా మారింది. సుధీర్ఘకాలంపాటు
*పార్టీ ముఖ్యపదవులు, సభ్యత్వం నుంచి తొలగింపు *ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఏఐఏడీఎంకే సీనియర్ నేత పన్నీర్సెల్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ సర్వసభ్య
అన్నాడీఎంకేలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉద్రికత్త
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమేంటన్న దానిపై పలు రకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాద జరిగిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం వాతావరణ వ్యవస్థ తీరం దాటుతుందని వాతావరణ శాఖ తన తాజా బులెటిన్లో పేర్కొంది.
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు తెన్కాశీ జిల్లాలో జరిగింది. శంకరన్కోవిల్
తమిళనాడు సిఎం స్టాలిన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతోంది. స్టాలిన్ను ప్రశంసిస్తూ పవర్ స్టార్ ట్వీట్ చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మాటలే