దిల్లీలోని బార్ స్క్వేర్ శ్మశానవాటికలో.. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా అంత్యక్రియలు సైనిక లాంఛనాలు, బంధుమిత్రల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబసభ్యులు, ప్రజలు రావత్
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమేంటన్న దానిపై పలు రకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాద జరిగిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో