telugu navyamedia

jaya lalitha death

జయలలిత మృతిపై ముగిసిన ఆర్ముగ స్వామి కమిషన్ విచారణ..590 పేజీలతో నివేదిక..

navyamedia
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎట్టకేలకు విచారణ పూర్తైంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమైన నేప‌థ్యంలో ఆర్ముగ స్వామి కమిషన్‌ నివేదిక కీలకంగా మారింది. సుధీర్ఘకాలంపాటు