telugu navyamedia

President Ramnath Kovind

భక్తితో ముక్తి లభిస్తుందని వేయేళ్ల కిందటే నిరూపించారు..

navyamedia
*శ్రీరామ న‌గ‌రాన్ని సంద‌ర్శించిన రామ‌నాథ్‌ *శ్రీరామ‌న‌గ‌రంలో స‌మాన‌త్వంవెల్లువ‌రిస్తుంది.. *దివ్య‌దేశాల‌ను ద‌ర్శించికున్న రాష్ర్ట‌ప‌తి కుటుంబం.. *స‌మ‌తామూర్తినిద‌ర్శించుకున్న రాష్ర్ట‌ప‌తి *రామానుజ విగ్రహం ఏర్పాటు చేసి చిన జీయర్ స్వామి చరిత్ర

దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్రపతి, ప్రధాని క్రిస్మస్ శుభాకాంక్షలు

navyamedia
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. అర్థరాత్రి నుంచే కరోనా నిబంధనలు పాటిస్తూ చర్చిల్లో ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్రపతి

రాష్ట్రపతి అస్వస్థత… ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన కోవింద్‌

Vasishta Reddy
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఛాతీలో అసౌక్యంగా ఉందని చెప్పడంతో ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో… చికిత్స నిమిత్తం చేర్పించారు.

చిత్తూరు జిల్లాలో ఇవాళ రాష్ట్రపతి పర్యటన

Vasishta Reddy
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీకి నేడు రానున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి వైమానికదళ హెలికాప్టర్‌లో ఇవాళ మధ్యాహ్నం

7న చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి పర్యటన

Vasishta Reddy
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీకి రానున్నారు. ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి వైమానికదళ హెలికాప్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం

కేవలం ముగ్గురు కార్పొరేట్ల కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుంది..

Vasishta Reddy
బీజేపీ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. “కరోనా” వచ్చినపుడు ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని… ఇప్పుడు కూడా వ్యవసాయ చట్టాల వల్ల దేశం నష్టపోతుందని హెచ్చరిస్తున్నానని తెలిపారు.