తెలంగాణ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ తదితరులు ఘన స్వాగతం
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు ఈవేళ రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్లో శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ
దేశం మొత్తం 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కరోనా ఆంక్షల మధ్యన అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు రాజ్ పథ్
దేశంలో కరోనా తో పాటు ఓమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో..ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 పరిస్థితులపై ఆరా తీశారు. వీడియో
ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నేతల ట్విట్టర్ అకౌంట్లు గత కొన్ని రోజులుగా హ్యాక్కు గురవుతుండగా,.. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని, తక్షణ సాయంగా
కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్ధం
రైతుల ఆందోళనను వెంటనే ఉపసంహరించుకునేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేష్ తికైత్ శుక్రవారం అన్నారు. “నిరసనల ఉపసంహరణపై పార్లమెంటులో వివాదాస్పద చట్టాలను రద్దు
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఖేర్ గ్రామానికి వెళుతున్నకాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని సోమవారం పోలీసులు అడ్డుకుని, సీతాపూర్లోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించిన సంగతి తెలిసిందే. అజాదీ అమృత్