*మంత్రి మంత్రి ఏక్నాథ్ షిండే పై చర్యలు *శాసనసభపక్ష పదవి నుంచి తొలగింపు.. *అధికారం కోసం పార్టీకి ద్రోహం చేయబోం.. *బీజేపీకి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ఆందోళనలు
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. సింధూరం ధరించడం స్త్రీల వ్యక్తిగత స్వేఛ్చ అయితే హిజాబ్ కూడా వ్యక్తిగత స్వేచ్ఛే అని ఆమె
సోషల్ మీడియా వెబ్సైట్ ‘ట్విట్టర్’!!.. మార్కెట్లో అడుగు పెట్టి ఎనిమిదేళ్లవుతోంది. ఏళ్ల తరబడి శరవేగంగా ఎదుగుతూ పోటీ పడుతున్న ఇతర సోషల్ మీడియా వెబ్సైట్లతో ముందుకు సాగుతోంది
తాజాగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఐటీ మార్గదర్శకాలను ట్విట్టర్ అంగీకరించలేదు. గడువు దాటిన తరువాత సెంట్రల్ కంప్లయిన్స్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం