మెదక్ జిల్లా తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నూతన పరిపాలన భవనాన్ని ఇవాళ ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్రమంత్రి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఆత్మవిమర్ష చేసుకోవాలని… వరంగల్ వరదలప్పుడు వరంగల్ కు రావాలని కిషన్ రెడ్డిని కోరినా
కోవిడ్ సంక్షోభ సమయంలో ఈ.ఎస్.ఐ.సి. హైదరాబాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఈ.ఎస్.ఐ.సి హైదరాబాద్ లో
రంగారెడ్డి CRPF హెడ్ క్వార్టర్స్ లో జాతీయ దివ్యాంగుల సాధికారత కేంద్రాన్ని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ
తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరుకుంది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి