గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొదట బ్యాలెట్ల లెక్కింపులో వెనుకబడిన టీఆర్ఎస్ పార్టీ… ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత కారు
ఈరోజు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఓటర్లు మాస్కులు ధరించి.. కరోనా రూల్స్
హైదరాబాదీలతో పాటు తెలంగాణ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు 150
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. ఈ ఎన్నికలకు ఏకంగా కేంద్రమంత్రులు, సీఎంలు, మాజీలనే బీజేపీ పార్టీ రంగంలోకి దించింది. బీజేపీని ఎదుర్కొనేందుకు
ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలపై విమర్శలు చేశారు. ఇవాళ ఆయన జీహెచ్ఎంసీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యోగి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 104 సీట్లు గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ బహిరంగ
బీజేపీ పార్టీపై మరోసారి మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అభివృద్ధి చేసేవాళ్లు కావాలో… బాంబులు వేసి కూలగొట్టేవాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు మంత్రి హారీష్ రావు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. రోజు రోజుకు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య ఈ వార్
ప్రస్తుతం తెలంగాణ మాత్రమే కాకుండా… మొత్తం దేశమంతా గ్రేటర్ ఎన్నికల వైపే చూస్తుంది. అయితే తాజాగా ఈ ఎన్నికల పై సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పందించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రయిక్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్