ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రోడ్ల అధ్వాన్న స్థితిపై ఛిద్రమైన రహదారి అంటూ
జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన “జనవాణి – జనసేన భరోసా’’ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ విజయవాడలో ప్రారంభించారు.
*మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు *మా పార్టీలో కొంతమంది నాపై కుట్ర చేస్తున్నారు ..వాళ్ళ అంతు చూస్తా.. *తనను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు..
సీఎం కాకపోతే రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సరిగా పనిచేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విధంగా యువకులను
భారత సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అందరూ తనను పొత్తుల పై అడుగు తున్నారని.. పొత్తుల విషయంలో
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యసభ సీట్లకు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు ఎలాంటి పోటీ లేకుండా అధికార పార్టీలు రాజ్యసభ సీట్లను దక్కించుకున్నారు.