telugu navyamedia

Secunderabad Railway Station

సికింద్రాబాద్ విధ్వంసం కేసు : ఆవుల సుబ్బారావే ప్రధాన సూత్రధారి- తేల్చిన రైల్వే పోలీసులు

navyamedia
*సికింద్రాబాద్ విధ్వంసం కేసు *అల్ల‌ర్ల వెనుక అస‌లు సూత్ర‌దారి సుబ్బారావే.. *బోడుప్ప‌ల్లో ఉన్న హోటల్లో విధ్వంసాని కుట్ర‌.. *అల్ల‌ర్ల కోసం సుబ్బారావు 35వేలు ఖ‌ర్చు.. *సుబ్బారావుతో పాటు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లకు పాల్పడిన యువకుడు ఆత్మహత్యాయత్నం ..ఆస్ప‌త్రిలో చికిత్స

navyamedia
కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొందరు యువకులు విధ్వంసం సృష్టించిన విషయం

సికింద్రాబాద్ విధ్వంసం కేసు: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృధ్వీ నిందితుడి అరెస్ట్‌

navyamedia
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళ‌న‌కారులు విధ్వంసమే సృష్టించిన విష‌యం తెలిసిందే . ఈ కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు

సికింద్రాబాద్​లో జరిగిన అల్లర్లలో టీఆర్ఎస్ హ‌స్తం..

navyamedia
ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ( చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. శనివారం ఆయన

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ విధ్వంసం : ప్రధాన సూత్రధారి అరెస్ట్

navyamedia
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జ‌రిగిన‌ హింసాత్మక ఘటనల వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు హస్తం ఉందని పోలీసులు తేల్చారు.

రాకేశ్‌ అంతిమ యాత్రలో ఉద్రిక్తత..

navyamedia
*బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై తెరాస శ్రేణుల దాడి. *పోచం మైదాన్‌ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై దాడి.. *కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన *బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘ‌ట‌న‌పై స్పందించిన ప‌వ‌న్‌..దురదృష్టకరమంటూ

navyamedia
భారత సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ర‌ణ‌రంగంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై జనసేన అధినేత పవన్

‘అగ్నిపథ్‌’ ఆందోళనలు పథకం ప్రకారమే ..ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదు..

navyamedia
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘అగ్నిపథ్‌’ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా కిషన్‌రెడ్డి

‘అగ్నిపథ్​’పై ఆగని నిరసనల హోరు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు నిప్పు..

navyamedia
*సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో విధ్వంసం సృష్టించిన నిర‌స‌న కారులు.. ర‌ణ‌రంగం *అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌ *మూడు ట్రైన్లుకు నిప్పు పెట్టిన నిర‌స‌న‌కారులు *ఆందోళ‌న కారులు అదుపుచేసేందుకు