టీఆర్ఎస్పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏవిధంగా నైనా గెలవాలననే దురుద్దేశంతో ఇతర ప్రాంతాల
హైదరాబాదీలతో పాటు తెలంగాణ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు 150
గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. నిన్న సాయంత్రానికే ప్రచారం ముగిసింది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు
గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. నిన్న సాయంత్రానికే ప్రచారం ముగిసింది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈరోజు బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గ్రేటర్ హైదరాబాద్ కు వచ్చారు. ఎన్నికల ప్రచారం
గ్రేటర్ ఎన్నికల సందర్బంగా పార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. చివరి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత
సీఎం కేసీఆర్పై మరోసారి విజయశాంతి ఫైర్ అయ్యారు. తాజాగా నిన్న సభలో కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలపై విజయశాంతి విమర్శలు సంధించారు. “జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ
సీఎం కేసీఆర్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ అర్వింద్. బీజేపీ వస్తే మత కలహాలు వస్తాయని కేటీఆర్ అంటున్నారని.. మరి భైంసా బాధితులను ఆయన పలకరించారా
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి.. అయితే, మత విద్వేషాలు రెచ్చ గొట్టే లా ఉన్న ప్రసంగాలను పరిశీలిస్తునాం..
హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నారని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు
బీజేపీకి .. కేటీఆర్ వేసిన ప్రశ్నల్లో లాజిక్ లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో టీఆర్ఎస్ ఇంకా గెలవాలనుకోవటం కల్ల అని.. టీఆర్ఎస్..
టీఆర్ఎస్ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితమని.. చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికి రాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి..నిర్ఘాంత పోయానన్నారు.