telugu navyamedia

Congress

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ‘ఆళ్వా’ నామినేషన్​ దాఖ‌లు..

navyamedia
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ మాజీ గవర్నర్‌ మార్గరెట్ అల్వా.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళవారం రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నా బ్యాన్‌..దాదాపు 65 ప‌దాలు అస‌భ్య ప‌దాల‌ని గుర్తింపు

navyamedia
*అన్‌పార్ల‌మెంట‌రీ వ‌ర్డ్స్ రిలీజ్ చేసిన పార్ల‌మెంట్‌ *నేత‌లు మాట‌లు అదుపు త‌ప్పితే ..శిక్షే *నిషేదిత ప‌దాలు లేవంటూ లోక్‌స‌భ స్పీక‌ర్ క్లారిటీ.. *దాదాపు 65 ప‌దాలు అస‌భ్య

ప్ర‌ధాని ఏపీ టూర్‌లో న‌ల్ల బెలూన్లు క‌ల‌క‌లం..

navyamedia
మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర

నువ్వు పోరగానివి.. పార్టీలో బచ్చాగాడివి..ఎవర్ని బండకేసి కొడతావ్‌..

navyamedia
కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హాకు స్వాగతం పలికి మద్దతు ప్రకటించే విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కరవైంది.

పార్టీ నిర్ణ‌యానికి ఎవ‌రూ అతీతులు కాదు..ఎవ‌రూ మొన‌గాళ్ళు కాదు

navyamedia
*సిన్హాను క‌లిస్తే ఎవ‌రినైనా గోడ‌కేసి కొడ‌తా.. *సిన్హా ను క‌లిసేదే లేద‌ని టీపీసీసీ నిర్ణ‌యం *పార్టీ నిర్ణ‌యానికి ఎవ‌రూ అతీతులు కాదు..ఎవ‌రూ మొన‌గాళ్ళు కాదు *రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌తో

అగ్నిపథ్ స్కీమ్ : పెద్దగా చదువుకోకపోవడం వల్లే తప్పుడు నిర్ణయాలు..

navyamedia
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దగా చదువుకోకపోవడం వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీపై

కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో యువత జీవితాన్ని ఫణంగా పెట్టొద్దు ..

navyamedia
కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ దాడి కేసులో అరెస్టై చంచల్​గూడ జైల్లో ఉన్న ఆర్మీ అభ్య‌ర్ధుల‌తో శుక్రవారం నాడు పీసీసీ అధ్యక్షుడు

రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌లు : విప‌క్షాల రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధిగా య‌శ్వంత్ సిన్హా

navyamedia
*విప‌క్షాల రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధిగా య‌శ్వంత్ సిన్హా *అధికారికంగా ప్ర‌క‌టించిన జైరాం ర‌మేష్‌ *య‌శ్వంత్ సిన్హాకు22 పార్టీలు మ‌ద్ద‌తు *వాజ్‌పేయ్ కాబినేట్‌లో కేంద్ర మంత్రిగా య‌శ్వంత్ సిన్హా ప‌నిచేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి కారణం టీఆర్ఎస్..

navyamedia
టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే సి కింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి కార‌ణ‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం నాడు బాస‌ర‌కుకు

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : లైంగిక సామ‌ర్ధ్యం క‌లిగి ఉన్నార‌ని వైద్యులు రిపోర్ట్‌

navyamedia
*జూబ్లీహీల్స్‌రేప్‌కేసులో మ‌రోట్విస్ట్‌.. *పోలీసుల‌కు అందిన మైన‌ర్ల మెడిక‌ల్ రిపోర్ట్‌ *లైంగిక సామ‌ర్ధ్యం క‌లిగి ఉన్నార‌ని వైద్యులు నివేదిక‌ *చార్జిషీట్ లో కీల‌కం కానున్న మెడిక‌ల్ రిపోర్ట్‌ తెలంగాణ

రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం, ఉద్రిక్తత..రేవంత్ సహా కాంగ్రెస్ నేతల అరెస్టు

navyamedia
*కాంగ్రెస్ రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డిలో ఉద్రిక్త‌త‌.. *రాజ్‌భ‌వ‌న్ వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు.. *రాహుల్ ఈడీ విచార‌ణ‌లో భాగంగా ఆందోళ‌న‌లు *ద్విచక్రవాహనాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు *ఆర్టీసీ బస్సు పై

కర్మ సిద్ధాంతం చాలా గొప్పది ..అనుభవించాల్సిందే ..

navyamedia
కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఈడీ విచారణ పై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బుధవారం ఉదయం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుతో  విజయసాయి రెడ్డి