కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం రిటర్నింగ్ అధికారి, లోక్సభ సెక్రటరీ జనరల్కు
మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో జిల్లాలో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర
కాంగ్రెస్లో మరోసారి అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హాకు స్వాగతం పలికి మద్దతు ప్రకటించే విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కరవైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దగా చదువుకోకపోవడం వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీపై
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి కేసులో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న ఆర్మీ అభ్యర్ధులతో శుక్రవారం నాడు పీసీసీ అధ్యక్షుడు
టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే సి కింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం నాడు బాసరకుకు
*కాంగ్రెస్ రాజ్భవన్ ముట్టడిలో ఉద్రిక్తత.. *రాజ్భవన్ వైపు దూసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. *రాహుల్ ఈడీ విచారణలో భాగంగా ఆందోళనలు *ద్విచక్రవాహనాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు *ఆర్టీసీ బస్సు పై
కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఈడీ విచారణ పై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. బుధవారం ఉదయం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుతో విజయసాయి రెడ్డి