సికింద్రాబాద్ విధ్వంసం కేసు: సుబ్బారావు శిష్యులు ఏడుగురు అరెస్ట్..
*సుబ్బారావుతోపాటు ఏడుగురికి గాంధీలో పరీక్షల నిర్వహణ *అనంతరం రైల్వే పోలీసులకు అప్పగింత అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జూన్ 17న జరిగిన విధ్వంసంలో ప్రధాన పాత్ర