కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ బీజేపీలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి దాసోజు శ్రవణ్ ఈవేళ ఢిల్లీ కి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ఎన్నికలు వరకు ప్రజా సంగ్రామ యాత్ర.. తెలంగాణలో మరిన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రానున్నాయి మూడో రోజూ
హుజూరాబాద్లో కేసీఆర్ను గుద్దితే ఎక్కడో పడ్డారు.. ఆ భాగ్యం హుజురాబాద్కి దక్కిందని మళ్ళీ ఇపుడు నల్గొండకు దక్కబోతుందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెటైర్లు
*యాదాద్రి నుంచి ప్రజా యాత్ర ప్రారంభం.. *తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారు.. *ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదు.. తెలంగాణ పాలిట ముఖ్యమంత్రి
*కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ *బీజేపీ గడప తొక్కకముందే వేటు వేసే అవకాశం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్
మహరాష్ట్ర లో జరిగినట్లే తెలంగాణలో జరుగుతుందని కమలం నాయకులు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సమర్ధవంతమైన, సంక్షేమ పాలన అందిస్తున్న
మోడీ చెప్పినట్లే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ సర్కారు ఇంజిన్ స్పీడ్గా
*డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి.. *తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే మరింత అభివృద్ధి వేగవంతం.. *తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మిస్తాం. *సబ్కా
ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ( చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. శనివారం ఆయన