telugu navyamedia

ap

కేటీఆర్ నోట…జగన్ విధ్వంసపాలన మాట..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజ‌కీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు.

ఏపీలో టెన్త్ క్లాస్ ప‌రీక్ష‌లు ప్రారంభం..

navyamedia
*నేటి నుంచి మే 9 వరకు ప‌రీక్ష‌లు .. * మొత్తం హాజరు కానున్న 6,22,537 మంది విద్యార్ధులు *విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి

బోండా ఉమ చిల్లర రౌడీ ..ఆయనకు చెప్పుదెబ్బలు గ్యారంటీ

navyamedia
విజ‌య‌వాడ అత్యాచార బాధితురాలి అంశంపై టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఏపీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సోమవారం పద్మ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో

మమ్మల్నిఒరేయ్ అంటే.. మేం ఒసేయ్ అనలేమా?

navyamedia
ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు.

చంచ‌ల్‌గూడ జైల్లో ష‌టిల్ ఆడేవాళ్ళు మాకు చెప్పేది ఏంటి..-పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

navyamedia
*వైసీపీ అంటే నాకు ద్వేసం లేదు.. *ఇంకోసారి ద‌త్త‌పుత్రుడు అని అంటే…సీబీఐ ద‌త్త‌పుత్రుడు అనాల్సి వ‌స్తుంది.. *సొంతవాళ్ళు ఉన్న‌ప్పుడు వేరేవాళ్ళ‌కి ద‌త్త‌త వెళ్ళ‌ను *జ‌న‌సైనికుల‌పై చేయిప‌డితే మ‌ర్యాద‌గా

చంద్రబాబు, బొండా ఉమ‌కు ఏపీ మహిళా కమిషన్ సమన్లు..

navyamedia
*విజయవాడలో వాసిరెడ్డి ప‌ద్మ‌ను అడ్డుకున్న టీడీపీ నేత‌లు.. *చంద్ర‌బాబు, బొండా ఉమ‌కు మహిళా క‌మిష‌న్ స‌మ‌న్లు.. *మంగ‌ళ‌గిరి కార్యాల‌యానికి స్వ‌యంగా హాజ‌రుకావాల‌ని స‌మ‌న్లు.. తెదేపా అధినేత చంద్ర‌బాబు,

విజ‌య‌వాడ సంఘ‌ట‌న ఏపీకే అవ‌మానం..-నిందితుల‌ను ప్ర‌త్యేక కోర్టు పెట్టి ఊరితీయాలి

navyamedia
*అత్యాచార కేసు బాధితురాలిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు *విజ‌య‌వాడ గ్యాంగ్ రేప్ సంఘ‌ట‌న ఏపీకే అవ‌మానం.. *ప్ర‌త్యేక కోర్టు పెట్టి నిందితుల‌ను ఊరితీయాలి.. *ఆస్ప‌త్రికి వ‌చ్చి బాధితురాలిన జ‌గ‌న్ ప‌రామ‌ర్శించాలి..

విజయవాడ గ్యాంగ్ రేప్ కేసు : సీఐ, ఎస్​ఐలపై వేటు

navyamedia
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్

సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనం ఏంటి?..

navyamedia
ఒంగోలులో సీఎం జగన్ కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న యాత్రికుల కారును స్వాధీనం చేసుకోవడం ఏంటి? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.ఎవరి ఒత్తిడితో ప్రయాణికుల

మంత్రి రోజా సెల్‌ఫోన్ చోరీ.. మూడు టీంలు గాలింపు

navyamedia
ఏపీ మంత్రి ఆర్​.కె. రోజా ఫోన్‌ చోరీకి గురైంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆమె.. ఇవాళ తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇందులో

సీఎం ప‌ర్య‌ట‌న కోసమ‌ని.. కుటుంబాన్ని న‌డిరోడ్డుపై దించేసి కారును తీసుకెళ్లిన అధికారులు

navyamedia
*సీఎం ప‌ర్య‌ట‌న కోసమ‌ని వాళ్ల కారును తీసుకెళ్లిన అధికారులు *రాత్రంతా అర్టీసీ స్టాండ్‌లో ఉన్న కుటుంబం.. *ఆర్డీఏ అధికారులు తీరుపై సీఎంఓ సీరియ‌స్‌ *కారులో వెళ్తున్న‌కుటుంబాన్ని న‌డిరోడ్డుపై

బురద రాజకీయాలు మాకు చేతకాదు..-పవన్‌కల్యాణ్

navyamedia
రైతులకు అండగా నిలబడటం జనసేన బాధ్యత అని, బురద రాజకీయాలు చేయడం తమకు తెలియదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు..బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతులకు భవిష్యత్‌పై భరోసా