విజయవాడ సంఘటన ఏపీకే అవమానం..-నిందితులను ప్రత్యేక కోర్టు పెట్టి ఊరితీయాలి
*అత్యాచార కేసు బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు *విజయవాడ గ్యాంగ్ రేప్ సంఘటన ఏపీకే అవమానం.. *ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులను ఊరితీయాలి.. *ఆస్పత్రికి వచ్చి బాధితురాలిన జగన్ పరామర్శించాలి..