telugu navyamedia

ap

ఏపీ కరోనా అప్డేట్స్‌

navyamedia
ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఇక విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించిన త‌రువాత ఈ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. ప్రతిరోజూ

పెళ్లి ఇంట తీవ్ర విషాదం..

navyamedia
ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గార్లదిన్నె దగ్గర మినీ ట్రక్‌ నుంచి జారిపడి నలుగురు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో

అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ

navyamedia
అగ్రిగోల్డ్‌ డిపాజిట్లరకు కాసేపటి క్రితమే నగదు జమ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

navyamedia
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

ఏపీ స్కూళ్ళలో కరోనా కలకలం

navyamedia
కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వారం రోజుల క్రితం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌, కార్పోరేట్ స్కూళ్ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను నిర్మించ‌డంతో అందులో

చిరంజీవికి బర్త్‌డే విషెస్‌ తెలిపిన చంద్రబాబు నాయుడు

navyamedia
మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్

ఏపీలో ఒకే రోజు 300 పెళ్లిళ్లు

navyamedia
శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్లి భాజాలు మోగుతాయి. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మూడు ముళ్ల

పూజ చేస్తూ.. కొండపై నుంచి జారిపడి మరణించిన పూజారి

navyamedia
అనంత పురం జిల్లా శింగనమలలోని గంపమల్లయ్యస్వామి కొండపై విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్యస్వామి కొండపై నుంచి జారి పడి పూజారి పాపయ్య (40)మృతి చెందారు. శనివారం కావటంతో

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా భూషణ్‌ శ్రీధర్‌, మునిరెడ్డి

navyamedia
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 44 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ

ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. పెళ్లిళ్లకు కొత్త రూల్స్‌.. ఉల్లంఘించేవారిపై చర్యలు

navyamedia
ఎపీ సీఎం జగన్‌ స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. సీఎం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. !

navyamedia
తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉప‌రి‌తల ఆవ‌ర్తనం, ఉప‌రి‌తల

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నాం: జగన్‌

navyamedia
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నేడు మనబడి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు.