నేడు శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. శ్రీకాకుళంలో మూడో విడద ‘అమ్మఒడి’ నిథులు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం వేదిక గా సీఎం జగన్ ఒకటి
శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులుగా అందరినీ టెన్షన్ పెట్టిన ఎలుగుబంటి మృతి చెందింది. సోమవారం పలువురిపై దాడి చేసి గాయపరిచిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్ ఎక్స్ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు.
ఆంద్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్నభర్తే కాలయముడై భార్యపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వివర్లాలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని భరణికోట
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.