*ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరు *మూడు రోజుల బెయిల్ మంజూరు చేసిన రాజమండ్రి కోర్టు *రూ.25వేలు ఇద్దరు పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు
ఏపీలో 5 జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం హై అలెర్ట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం
ఏపిలోని తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటనలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు మరిణించడంపై
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో సోమవారం రాత్రి ఓ బాలిక(13), యూట్యూబ్లో ఓ
కాకినాడలోని మరో దారుణం చోటు చేసుకుంది. ఆంద్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా లోని పారా మెడికల్ విద్యార్థిని దారుణ హత్య గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యనే కడతేర్చాడు
ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ నెమ్మదిగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు మనబడి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు.
ఇవాళ ఏపీ సీఎం జగన్ అంతర్వేదిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల కల్లా సీఎం జగన్ అంతర్వేదికి చేరుకోనున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవాలను సీఎం