telugu navyamedia

andhrapradesh

‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ ..మా రోడ్లను కాస్త ప‌ట్టించుకోరూ

navyamedia
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ట్విట్టర్ వేదికగా కార్టూన్ కౌంటర్ వేశాడు. రోడ్ల పరిస్థితిని కూడా కాస్త పట్టించుకోండి అంటూ

వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి స‌ర్వం సిద్ధం..పులివెందుల‌కు సీఎం జగన్

navyamedia
ఈనెల 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ ఆవిర్బావం తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక

ఏపీలో మోదీ పర్యటన : అర్థాంతరంగా వెనుదిరిగిన రఘురామకృష్ణంరాజు

navyamedia
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను రావ‌డంలేద‌ని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన అనుచరులతో కలసి

ఏపీలో స‌త్య‌సాయి జిల్లా ఘోర ప్ర‌మాదం : ఆటోపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు..ఐదుగురు సజీవదహనం

navyamedia
*ఆటోపై తెగిపడినహైటెన్షన్ విద్యుత్ వైరు *ఆటోలో మంట‌లు చెల‌రేగి 5 మంది సజీవదహనం..ప‌లువురు ప‌రిస్థితి విష‌మం *వ్య‌వ‌సాయ కూలిప‌నుల‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏమైనా సీఎం జ‌గ‌న్ సొంత‌మా -ఎంపీ రఘురామకృష్ణరాజు

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏమైనా సీఎం జ‌గ‌న్ కు సొంత‌మా అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్ర‌శ్నించారు. త‌న నియోజ‌వ‌ర్గానికి తాను వెళ్తానంటే జగన్‌కి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్ధం

తిరుమలకు భక్తుల రద్దీ..నిండిపోయిన క్యూలైన్ కాంప్లెక్స్‌లు

navyamedia
కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు.. తిరుమలకు భక్తులకు పోటెత్తారు. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమలకు

అంబేద్క‌ర్ పేరుపై ప్ర‌భుత్వం వివాదం సృష్టింస్తుంది.

navyamedia
*వైసీపీకి అంబేద్కర్‌ మీద చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు అంబేద్కర్‌ పేరు పెట్టొచ్చుక‌దా.. *అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదు *అంబేద్క‌ర్ పేరుపై ప్ర‌భుత్వం వివాదం సృష్టింస్తుంది.. *ఏపీలో ఉన్నామా?..

అమ‌లాపురంలో హైటెన్ష‌న్‌..144 సెక్ష‌న్ విధించిన పోలీసులు

navyamedia
*144 సెక్ష‌న్ విధించిన పోలీసులు *జిల్లా పేరు మార్చ‌వ‌ద్ద‌ని కొన‌సీమ సాధ‌న క‌మిటీ ఆందోళ‌న‌ *అమ‌లాపురం క‌లశం నుంచి క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు జిల్లా సాధ‌న‌ క‌మిటీ ర్యాలీ..

టెన్త్ ఎగ్జామినేషన్ పేపర్ల లీకుల వెనుక సూత్రధారులు టీచ‌ర్లే..

navyamedia
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రాలు లీకవుతుండడం తీవ్ర కలకలం రేపాయి. విపక్షాల విమర్శలు, తల్లితండ్రుల ఆందోళనతో అప్రమత్తమైన సర్కార్

ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో చెప్పులతో కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు

navyamedia
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ పురపాలక కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఖాజా, ఇఫ్రాన్‌లు ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకున్నారు. . మున్సిపల్ వైస్ చైర్మన్

ఎస్పీ ఆఫీస్‌లో పురుగుల మందు తాగిన మహిళ

navyamedia
ఎస్పీ కార్యాలయ ఆవరణంలో దుర్గి మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాధు చేయటానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ‌డం కలకలం రేగింది. దుర్గి

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

navyamedia
*జంగారెడ్డిగూడెంపై టీడీపీ ప‌ట్టు.. *11మంది టీడీపీ సభ్యులు ఒక్క‌రోజు స‌స్పెన్ష‌న్‌.. *నిన్న టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ మోష‌న్ తిర‌స్క‌ర‌ణ‌ ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సస్పెన్షన్ పర్వం కొనసాగుతుంది..