ఈనెల 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ ఆవిర్బావం తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను రావడంలేదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన అనుచరులతో కలసి
ఆంధ్రప్రదేశ్ ఏమైనా సీఎం జగన్ కు సొంతమా అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తన నియోజవర్గానికి తాను వెళ్తానంటే జగన్కి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్ధం
కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు.. తిరుమలకు భక్తులకు పోటెత్తారు. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమలకు
*వైసీపీకి అంబేద్కర్ మీద చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుకదా.. *అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదు *అంబేద్కర్ పేరుపై ప్రభుత్వం వివాదం సృష్టింస్తుంది.. *ఏపీలో ఉన్నామా?..
*144 సెక్షన్ విధించిన పోలీసులు *జిల్లా పేరు మార్చవద్దని కొనసీమ సాధన కమిటీ ఆందోళన *అమలాపురం కలశం నుంచి కలెక్టరేట్ వరకు జిల్లా సాధన కమిటీ ర్యాలీ..
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రాలు లీకవుతుండడం తీవ్ర కలకలం రేపాయి. విపక్షాల విమర్శలు, తల్లితండ్రుల ఆందోళనతో అప్రమత్తమైన సర్కార్
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ పురపాలక కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఖాజా, ఇఫ్రాన్లు ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకున్నారు. . మున్సిపల్ వైస్ చైర్మన్
ఎస్పీ కార్యాలయ ఆవరణంలో దుర్గి మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాధు చేయటానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడడం కలకలం రేగింది. దుర్గి