లోటస్పాండ్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో షర్మిల జెండా ఎగురవేసి…. వైస్సార్కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె
ఈనెల 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ ఆవిర్బావం తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక