పేదరికం నుండి బయటపడాలంటే ప్రతి ఇంట్లోనూ చదువులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కర్నూలు జిల్లా, ఆదోని లో మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో జగనన్న
ఆంధ్రప్రదేశ్ లో బడి గంట మళ్లీ మోగింది. వేసవి సేలవులు పూర్తవడంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభం అయ్యాయి. మే నెలలో ఆలస్యంగా వేసవి
అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్యారిస్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం జగన్ దంపతులకు మంత్రి జోగి రమేష్, సీఎస్
సీనియర్ ఐపీయస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై జగన్ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సస్పెన్షన్ ఉత్తర్వులు
*అమలాపురం వెళ్ళేందుకు సోము వీర్రాజు ప్రయత్నం.. *144 సెక్షన్ ఉందని..అనుమతి లేదని ఆపిన పోలీసులు *నన్నే ఆపుతారా అంటూ పోలీసుల పై వీర్రాజు ఆగ్రహం *విధుల్లో ఉన్న