పేదరికం నుండి బయటపడాలంటే ప్రతి ఇంట్లోనూ చదువులు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కర్నూలు జిల్లా, ఆదోని లో మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో జగనన్న
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రతి రోజూ 50 కిట్లకు మించకుండా జగనన్న విద్యా